అమ్మ జన్మనిస్తుంది. నాన్న భవిష్యత్ను ఇస్తాడు. కానీ మనతో సంబంధంలేని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అక్షరాలు ధారపోసి ఉజ్వల జీవితానికి పునాది వేస్తాడు. బడిలో గురువులు చెప్పే మాటలు మనలో నాటుకుపోతాయి. బ్లాక్ బ�
రాష్ట్రస్థాయి స్వచ్ఛ పురస్కార్ అవార్డు కోసం వికారాబాద్ జిల్లా నుంచి మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్�
నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు కేంద్ర హోంశాఖ అందజేసే మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022 అవార్డుకు బాలానగర్ ఏసీపీ గంగారాం ఎంపికయ్యారు
సహకార ఉద్యమం, రైతాంగానికి సేవలు అందించడమే పరమావధిగా 1904లో స్థాపించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇటీవలే శత వసంతోత్సవాలు జరుపుకున్నది. ఎన్నో ఒడిదొడుకులను ఓర్చిన ఈ బ్యాంకు గత దశాబ్ద కాలం వరకు కష్�
వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్' అవార్డును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్�
పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తున్నది. ఇప్పటి వరకు పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జాతీయ అవార్డులు దక్కాయి. పుట్టపాక చేనేత కళ
కవులు, రచయితలు తెలంగాణకు రెండు కండ్ల వంటి వారని సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. తెలంగాణ రాక ముందు ఉన్న దుస్థితిపై కలాలను ఎత్తిన కవులు, రచయితలు, నేడు తెలంగాణ వచ్చాక జరిగి�
తెలంగాణ సర్కార్ వైద్యరంగం లో వినూత్న సేవలను గుర్తించి కాయకల్పతో వైద్య సేవ లు అందిస్తున్న దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు ప్రకటించి ప్రొత్సాహిస్తున్నది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద�
ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ప్రజలకు అందించే వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమంగా నిలిచినటువంటి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రా లు, జిల్లా దవాఖాన, 4 సబ్సెంటర్లు కాయకల్ప అవార్డులకు ఎంపికైనట్లు �
నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన తగిలి శ్యామల ఓయూ నుంచి పీహెచ్డీ అందుకొన్నారు. పాలమూరు గ్రామీణ మహిళలు ఇష్టంగా పాడుకొనే బొడ్డెమ్మ పాటల ప్రాముఖ్యం, విశిష్ఠతపై ఆమె పరిశో
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రాష్ట్ర ఆరోగ్య ,వైద్యశాఖ మంత్రి హరీశ్రావు చేతు ల మీదుగా జిల్లా రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి
వంశీ ఆర్ట్ థియేటర్స్, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సినారె వంశీ శుభోదయం జీవన సాఫల్య జాతీయ సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్స
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ పంచాయతీ మరో అవార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బెస్ట్ గ్రామపంచాయతీగా ఎంపికైన నేపథ్యంలో