కేంద్ర సంగీత నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న ఢిల్లీలో నిర్వహించిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువపురస్కారం-2022ను దక్కించుకున్న సూర్యాపేట జిల్లాకు చెందిన ధరవత్ రాజ్కుమార్ నాయక్ను మంత్రి శ్ర
వరంగల్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు సంఘటితంగా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ,
క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక�
టీ హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును దక్కించుకున్నది. జాతీయ స్టార్టప్ అవార్డ్స్-2022 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. సో�
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అఖిల భారత రైతు సంఘం ప్రతిష్ఠాత్మకమైన సర్ చోటూరామ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్ తరఫున వ
స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో బొల్లారం మున్సిపాలిటీకి అవార్డు లభించింది. నగరంలో గురువారం జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బొల్లారం మున్సిపాలిటీక�
ప్రముఖ సేవాసంస్థ ఎకనామిక్ గ్రోత్ ఫౌండేషన్ అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఉట్కూరి నరేందర్రెడ్డికి ‘జ్యూవెల్ ఆఫ్ ఇండియా’ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-
రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో విద్యాప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయి. డిగ్రీ కోర్సుల్లో అత్యధిక క్రెడిట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జాతీయంగా డిగ్రీ కోర్సుకు 120 క్రెడిట్లే ఉండగా, మన దగ్గర 160 క్రెడిట్లు అమ�
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 10: సృజనాత్మక సాహిత్యాన్ని స్పృశించిన సంగనభట్ల నర్సయ్య తెలంగాణలో గొప్ప సాహితీవేత్త అని తెలుగు వర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టీ గౌరీశంకర్ పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు ‘టూరిజం మిత్ర’ అవార్డు లభించింది. శుక్రవారం కోల్కతాలో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ప్రారంభమైన సదస్సులో ఈ అవా
ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే జోన్కు ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్కు మొదటి బహుమతి కైవసం చేసుకున్నది. 2022లో ఇంధన పొదుపు కోసం అవలంబించిన
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ పేరిణి నృత్యకారుడు రాజ్కుమార్ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారానికి ఎంపికయ్యారు.ఇటీవల రాష్ట్ర స్థాయిలో పేరిణి నృత్య ప్రదర్శనను ప్రదర్శించి విస్తృత�