హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్కు జాతీయస్థాయిలో బెస్ట్ చాప్టర్ అవార్డు లభించింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన 44వ పీఆర్ఎస్ఐ అఖిలభారత సదస్సులో హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డికి ఆ రాష్ట్ర గవర్నర్ మంగుభాయ్పటేల్ అవార్డును ప్రదానం చేశారు.