ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన సీనియర్ సైంటిస్ట్ గంగాగ్ని రావు వాస్విక్ అవార్డును అందుకున్నారు. పర్యావరణ రంగంలో ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డును సొంతం చేసుకోగా, ప్రొ. �
హస్తకళలకు ప్రసిద్ధి అయిన పెంబర్తి జాతీయ స్థాయిలో మెరిసింది. 2023 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఎంపికవగా వీటిలో పెంబర్తి తొలిస్థానంలో ఉన్నది.
బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మల్కాజిగిరి ఎంఎస్జే కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పి వెల్లడిచింది. డీసీపీ జానకి దరావత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన అభిర�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షికి గ్రామ ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కారం, రూ.50 లక్షల రివార్డును కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అందజేశారు. క�
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-�
ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూరు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది. మహిళా స్నేహ పూర్వక గ్రామం విభాగంలో అవార్డు రాగా ఈ నెల 24న ఢిల్లీలో పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి చేత�
అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని హైదరాబాద్ వాటర్ బోర్డు దక్కించుకున్నది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ వాటర్ డైజెస్ట్ 2022-2023 సంవత్సరానికి 65 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ రంగ ఉత్తమ ఎస్టీపీ అవార్
కేంద్ర సంగీత నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న ఢిల్లీలో నిర్వహించిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువపురస్కారం-2022ను దక్కించుకున్న సూర్యాపేట జిల్లాకు చెందిన ధరవత్ రాజ్కుమార్ నాయక్ను మంత్రి శ్ర
వరంగల్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు సంఘటితంగా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ,
క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక�
టీ హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును దక్కించుకున్నది. జాతీయ స్టార్టప్ అవార్డ్స్-2022 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. సో�