ఏడాది వయసులో పోలియో బారినపడ్డారు. ప్రతి వేసవిలో ఒక ఆపరేషన్. పదహారేండ్లు వచ్చేసరికి మొత్తం ఎనిమిది శస్త్ర చికిత్సలు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. నటిగా, గాయనిగా, సామాజిక సేవకురాలిగా.. తన ప్రతి�
పర్యావరణ అనుకూల హరిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యం మరో ఘనత సాధించింది. 2022-25 సంవత్సరాలకు గాను ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' గుర్త�
‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. క
మురుగునీటి శుద్ధి, సామాజిక నీటి శుద్ధిప్లాంట్లతో దేశంలోని వేల గ్రామాల్లో ప్రజల దాహార్తి తీరుస్తున్న మహబూబ్నగర్కు చెందిన ఎం కరుణాకర్రెడ్డికి వాటర్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు దక్కిం ది. ముంబై
ఓ వైపు తెలంగాణకు అవార్డులు ఇస్తూనే మరోవైపు కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ విమర్శలు చేస్తున్నారని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. అవార్డుల రేసులో తెలంగాణ �
శత్రువును సైతం ఒప్పించగలిగినవాడే వీరుడు. ప్రత్యర్థినిసైతం మెప్పించగలవాడే పాలకుడు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల గురించి బీజేపీ నేతలు ఏం మాట్లాడుతు�
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించగా, రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు అవార్డులకు ఎంపికయ్యాయి. దీనిలో 25వేల లోపు ఉన్న జనాభా ఉన్న మున్సిపల్లో కొత్తపల్లి మున్సిపల్ మొదటి ర్య�
స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యా�
కరాటే నేర్చుకోవడం శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇటీవల అహ్మదాబాద్లో జైళ్లశాఖ 6వ జాతీయ కరాటే పోటీలు నిర్వహించారు. 68 మంది జైళ్లశాఖ ఉద్యోగులు వివిధ క్రీడాల్లో
1965లో భారత పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. సియాల్ కోట్ వద్ద జరిగిన భీకర యుద్ధంలో పాకిస్థాన్కు చెందిన దాదాపు 60 యుద్ధట్యాంక్లను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర వహించారు. ఈ యుద్ధంలో భారత్ క�
పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనాలయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ధి ఉత్తమ సీడ్ సైంటిస్ట్గా ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో సీడ్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 27వ