కేంద్ర బడ్జెట్ అనగానే యావత్తు దేశంలోని అన్ని రంగాలూ ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, వేతన జీవుల నుంచి డిమాండ్లు కోకొల్లలు. అయితే ఈసారి వస్తున్నది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జె�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు శనివారం ఆటో ఎక్కారు. యూసుఫ్గూడ నుంచి తెలంగాణభవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్�
ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టగా భార్యాభర్తలు అకడికకడే మృతి చెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావి స్టేజీ సమీపంలో సోమవారం చోటుచేసుకున్నది.
Road accident | జీడిమెట్ల(Jeedimetla)లో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఆటో(Auto)ను ఢీకొనడంతో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
Nicholas McCaffrey | ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్ నికోలస్ మెక్కాఫ్రీ (Nicholas McCaffrey) భారత్లోని ఆ దేశ రాయబార కార్యాలయానికి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని ఆస్ట్రేలియా ఎంబసీ ప్రవేశ ద్వారం వరకు భారత
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం కురిసిన దట్టమైన పొగమంచు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మరణాలకు కారణమైంది. ప్రయాణాలకు అంతరాయం కల్పించింది.
ల్లగొండ జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఆరుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు (Nidamanuru) మండలంలో వెంపాడు స్టేజి వద్ద నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ బైకు ఢీకొట్టింది.
Kanpur | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న ఓ యువకుడు స్కూటీపై అతివేగంగా వెళ్తూ.. ఆటో (auto)ను క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో సెషన్ లో నష్టాలు చోటు చేసుకున్నాయి. ఆటో స్టాక్స్, మెటల్ షేర్లు, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నష్టపోవడంతో ఇండెక్స్ లు నష్టాలతో ముగిశాయి.
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆటోను పరిచయం చేసింది. టీవీఎస్ కింగ్ డ్యూరామాక్స్ ప్లస్ పేరుతో విడుదల చేసిన రెండు మాడళ్లు సీఎన్జీ, పెట్రోల్ రకాల్లో లభించనున్నది.
ఆంధ్రప్రదేశ్లోని కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు (RTC Bus), ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక�
స్టార్ హీరోహీరోయిన్లు సాధారణ వ్యక్తుల్లా ఆటోలో తిరిగితే, అది జనాల కంట పడితే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? కీర్తి సురేశ్, వరుణ్ధావన్ కలిసి ముంబయ్ వీధుల్లో ఇలాంటి సందడే చేశారు.
Minister Jagadish Reddy | త్యం అధికారిక కార్యక్రమాలతో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఎప్పటిలాగ�
అప్పా జంక్షన్ (Appa junction) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది (Road accident). శుక్రవారం తెల్లవారుజామున మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అప్పా జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్ అవతలివైపు దూసుకెళ్లింది.