Road Accident | నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా నిడమనూరు (Nidamanur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. శనివారం ఉదయం త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెంది�
ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి మెదక్ వెళ్లే 765 డీజీ జాతీ య రహదారిపై బుధవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఎడ్లబండ్ల పందేలు నిర్వహించడం సంచలనంగా మారింది.
19 Passengers Travelling In Auto | ఒక ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించారు. చెక్పాయింట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. వారిని ఆటో నుంచి కిందకు దించి కౌంట్ చేశారు. ఆటోలో 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి షాక్ అయ్యారు.
Bus Fares Hiked | ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన మహారాష్ట్రలో బస్సులు, ఆటోలు, క్యాబ్ ఛార్జీలను పెంచారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నడుపుతున్న బస్సుల ఛార్జీలు 14.95 శాతం మేర పెరిగాయ�
Medak | కారును తప్పించబోయి ఓ ఆటో(Auto) చెట్టును ఢీ కొట్టడంతో పలువురు కూలీలు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా(Medak )శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కల వద్ద గురువారం చోటు చేసుకుంది.
Woman Cop Late Night Stroll | మహిళా పోలీస్ అధికారిణి టూరిస్ట్ అవతారమెత్తింది. అర్థరాత్రి వేళ ఒంటరిగా నగరంలో షికారు చేసింది. సహాయం కోసం పోలీస్ హెల్ప్ నంబర్కు ఫోన్ చేసింది. అలాగే ఒంటరిగా ఆటోలో ప్రయాణించి మహిళల భద్రతను �