Lakshmipur | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ (Lakshmipur) శివారులో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు
Mulugu | ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
దేశీయ ఆటో రంగాన్ని చిప్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉన్నది. గత నెల మెజారిటీ సంస్థల అమ్మకాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, హోండా, టయోట విక్రయాలు 38 శాతం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం �
పెద్దేముల్ : ఇంటి దగ్గర పార్కు చేసి ఉన్న ఓ ఆటోకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నిప్పుపెట్టిన సంఘటన పెద్దేముల్ పోలీసుస్టేషన్ పరిధిలోని మంబాపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కిలోమీటర్ దూరం వెంబడించిన వైనం అన్నారం గ్రావిటీ కెనాల్ వద్ద ఘటన కాళేశ్వరం, డిసెంబర్ 13: రైతులు, ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను పెద్దపులి కిలోమీటర్ దూరం తరిమిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రే
Kumram Bheem | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో (Kumram Bheem) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బన మండలం దేవుళగూడెం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.
Students | కుల్కచర్ల మండలంలో విద్యార్థులతో (Students) వెళ్తున్న ఆటో బోల్తాపడింది. మండలంలోని ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప
Katedan | నగర శివార్లలోని రాజేంద్రనగర్లో దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం పాత కర్నూల్ రోడ్డులో ఓ ఆటో డ్రైవర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.