Rapido | సొంత వాహనాలు లేని వారు.. ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పబ్లిక్ లేదా ప్రయివేటు ట్రాన్స్పోర్టును ఆశ్రయిస్తుంటారు. ఇటీవల కాలంలో ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ య
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని గుడిహత్నూర్ (Gudihatnur) మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
Woman dragged by Auto | ఒక మహిళ చీర ఆటో బంపర్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ఆటో ఆమెను 400 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది (Woman dragged by Auto). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు వెనుకనుంచి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంత�
జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయా�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, హెల్త్కేర్, వాహన, రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది.
Bapatla | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడింది.
Maharashtra | డ్రైవర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ఆటోలో నుంచి దూకేసింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప�
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం ధెంకనాల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 53పై ఓ ఆటోను బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక బాలిక, ఆటో డ్రైవర్ సహా ఐదుగురు అ�
Labourers | ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి.
Nidamanuru | నిడమనూరు (Nidamanuru) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముకుందాపురం వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.