మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ తండా శివారులో ఉన్న మల్లారం గండిలో బుధవారం ప్యాసింజర్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడి�
వికారాబాద్ : అతివేగం అజాగ్రత్తతో ఆటో నడుపుతూ ఓ బాలున్ని ఢీకొట్టిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ రాజీవ్ గృహ కల్పకు చ�
నర్సాపూర్| జిల్లాలోని నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెద్దచింతకుంటలో ఓ బైకును ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
కరోనా ఎందరి జీవితాలనో ఆగం చేసింది. అవన్నీ తలచుకొని బాధపడేకన్నా, ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలిస్తేనే పరిస్థితిని కొంత మార్చవచ్చు. చెన్నైకి చెందిన సీతాదేవి ఇదే చేస్తున్నది. తన తల్లిలా మరెవరూ వైద్యం అందక ప్�
గచ్చిబౌలి| నగరంలోని గచ్చిబౌలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలీ నుంచి హెచ్సీయూకు వెళ్లే మార్గంలో వేగంగా దూసుకువచ్చిన ఓ ఆటో అదుపు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్�
ముగ్గురు మృతి| ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృత�
ఇసుక లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ఇద్దరు మృతి చెందారు.
ఢిల్లీ ,మే, 28: జపాన్ కు చెందిన హోండా కంపెనీ మరో సరికొత్త ఫీచర్స్ తో వాహనాలను ప్రపంచానికి అందిస్తుంది. హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, ప్రీమియం మోటార్సైకిల్ విభాగంలో మరో కొత్త ఎంట్రీ లెవల
హైదరాబాద్ , మే 24: వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను నియంత్రించేందుకు ఆటో పరిశ్రమ తీవ్రంగా కృషి చేస్తోంది. కొన్ని వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుక