కూలీలు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ము
టాటా ఏస్| జిల్లాలోని కొడిమ్యాల మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఆరెపల్లి వద్ద ఆటో, టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళ మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
అమరావతి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్లో మంగళవారం అర్ధరాతి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని కాన్పూర్కు చెందిన వ�
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి త
భోపాల్ : మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఓల్డ్ చావ్ని వద్ద జరిగిన ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు.
సంగారెడ్డి : ఆటోను డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శివంపేటలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పుల్కల్ పోలీసుల సమాచారం మేరక�