కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నేపథ్యంలో బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సుమేందు అధికారి వాహనంపై పర్బ మేదినిపూర్ జిల్లా సబజ్పుత్ ప్రాంతంలో శనివారం దుండగులు దాడికి పా�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడి అతనితో బలవంతంగా ‘హిందుస్తాన్ జిందాబాద్’.. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినదింపచేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దాడికి తెగబడిన వ్యక్తిని గత ఏడాద�
హైదరాబాద్: తెలంగాణ భీం ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటినతర్వాత హైదరాబాద్లోని ఖైరతాబాద్ చౌరస్తాలో సుజిత్పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో వ
చండీగఢ్: పంజాబ్లోని సిహాంగ్ సిక్కులు పోలీసుల చేతులు నరికారు. తరన్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కత్తులు వంటి ఆయుధాలు ధరించే సిక్కులను నిహాంగులని అంటారు. కాగా, మహారాష్ట్�
న్యూఢిల్లీ : మహిళను వేధింపులకు గురిచేసి అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన అనంతరం ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో వెలుగుచూసింది. నిందితుడు ఏడు నెలల కిందట �
వాషింగ్టన్: ఒక జూ నిర్వాహకుడిపై పెద్ద పాము దాడి చేసింది. అయితే ఆయన దాని దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్ అనే
ముంబై: పశ్చిమ బెంగాల్లో హింస గురించి మాత్రమే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. బెల్గాంలో గత 8 రోజులుగా మరాఠీ ప్రజలపై దాడి జరుగుతున్నదని, దీని గురించి ఎవర
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై పో�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి వెనుక లోతైన కుట్ర దాగుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. దీదీపై దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం తృణమూల్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) క�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఆరెస్సెస్ వారే దాడికి తెగబడ్డారని తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రా ఆరోపించారు. ‘నిక్కర్’ (ఆరెస్సెస్)లో శిక్షణ పొందిన �
భోపాల్: ఒక చిరుత ఐదుగురిపై దాడి చేసింది. రెస్క్యూ కోసం వచ్చిన ఒక పోలీస్ను గాయపరిచింది. దానిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. న్యూ ర�
ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులపై దోపిడీ ముఠా దాడికి తెగబడింది. కార్టర్ రోడ్లో ఓ వ్యక్తిపై దోపిడీ దొంగలు కత్తితో దాడి చేస్తుండగా అడ్డుకున్న ఇద్దరు మహిళలపైనా దుండగులు ద�
ఖార్టూమ్: ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక పిల్లి అలజడి సృష్టించింది. పైలట్పై దాడి చేసి అందరినీ కంగారు పెట్టింది. దీంతో పైలట్ ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. సుడాన్ రాజధా