అమరావతి : విడాకుల కేసు వ్యవహారంలో కోర్టుకు వచ్చిన భార్య, అత్త,మామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. గుంటూరులోని గురజాలలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగార్జున 2017లో ల
పెద్దవాగు ఇసుకపై కర్ణాటక వితండవాదం నారాయణపేట జిల్లావాసులపై దాడులు ఊట్కూర్, నవంబర్ 28: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లిని ఆనుకొని ప్రవహిస్తున్న పెద్దవాగులో ఇసుక తెచ్చేందుకు వెళ్లి�
CP Anjani kumar | సినీనటి షాలూ చౌరాసియాపై (Actor Chourasia) దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిని పరిశ్రమలో లైట్బాయ్గా పనిచేస్తున్న బాబును
పాట్నా: ఒక కోర్టు జడ్జీపై ఇద్దరు పోలీస్ అధికారులు దాడి చేశారు. విచారణ జరుగుతుండగా కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తిని కొట్టారు. ఆయనపైకి తుపాకీలను కూడా ఎక్కుపెట్టారు. ఊహించని ఈ ఘటనకు ఆ న్యాయమూర్తి
కొండాపూర్ : కేబీఆర్ పార్కులో వాకింగ్ వెళ్ళిన నటి షాలు చౌరాషియాపై దాడికి సంబంధించిన వివరాలను బుధవారం కొండాపూర్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస
CBI officials | ఓ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు నిందితుడిని అతని ఇంట్లో విచారిస్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై దాడిచేశారు. వారున్న ఇంటికి తాళంవేసి వారిని నిర్బంధించారు.
బంజారాహిల్స్ : బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కుబయట వాకింగ్కు వచ్చిన సినిమా నటిపై గుర్తుతెలియని దుండ గుడు దాడికి పాల్పడడంతో పాటు సెల్ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొం�
వరంగల్ చౌరస్తా : అర్ధరాత్రి మద్యం మత్తులో పూల వ్యాపారితో పాటు అడ్డుపడిన పలువురిపై దాడి చేసి గాయపరిచిన యువకులను ఇంతేజార్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకార�
చెన్నూర్ రూరల్ : చెన్నూర్ మండలంలోని శివలింగపూర్ గ్రామానికి చెందిన అక్కెం మల్లయ్యపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం .. బతుకమ్మ పూల కోసం అక్కెం మల్లయ్య, పంచికప�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా అతడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి కామారెడ్డి కొత్�
బంజారాహిల్స్ : హారన్ మోగించాడని ఆగ్రహంతో వ్యక్తిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏజే కాలనీ సమీపంలోని నేతాజీనగర్లో నివాసం ఉం�
అధికారుల సమక్షంలో దాడి..గ్రామంలో పోలీస్ పికెటింగ్ భైంసాటౌన్ : సమస్యలపై నిలదీసినందుకు ఇటీవల గ్రామస్తుడిపై దాడి చేసిన సర్పంచ్ ఘటన మరవకముందే నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం(బీ) గ్రామంలో సర్పంచ్పై ద
Posani krishna murali | దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమీర్పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు రాళ్ల దాడిచేశారు.
జూలూరుపాడు: మండలంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే తొమ్మిది మందిపై దాడి చేసి గాయపరిచాయి. పడమటనర్సాపురం గ్రామానికి చెందిన హర్షిత, జాన్సీ, సూరారం గ్రామానికి చెందిన శ్రీను, బలరా�