టో తూర్పుదిశగా జరుపుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేసే నెపంతో యూరప్లో యుద్ధానికి తెరతీసింది రష్యా. పొరుగుదేశమైన ఉక్రెయన్పై దాడికి తెగబడింది. ఈ దాడికి దారితీసిన అంశాలేమిటో చూద్దాం..
Ukraine | ఉక్రెయిన్పై (Ukraine) రష్యా ఏ క్షణమైనా దాడి చేయవచ్చు. వెంటనే ఉక్రెయిన్ నుంచి వచ్చేయండి అని ఫ్రాన్స్ (France) ప్రభుత్వం తమ పౌరులకు సూచించింది. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి
యూఎస్ఎస్ఆర్ మాజీ భాగస్వామి ఉక్రెయిన్ను మళ్లీ తనలో కలిపేసుకొనేందుకు రష్యా దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో ప్రపంచమంతా యుద్ధ భయం ఆవరించుకొంటున్నది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే సంభవిస్తే అది మూడో ప్రపంచ
అసదుద్దీన్ ఒవైసీ భద్రత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశం చివరన ఆయన ఈ విషయం వెల్లడించారు
అమరావతి : ఆర్టీసీ బస్సు తన వాహనాన్ని ఢీకొట్టిందని ఆరోపిస్తూ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ సమీపంలో బస్సు డ్రైవర్పై ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. 28 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సును ఆపి, డ్రైవర్ చొక్కా కాలర్ �
మద్యం సేవిస్తున్న నలుగురు స్నేహితుల మధ్య వివాదం చెలరేగడంతో అందులో ఓ యువకుడు తన స్నేహితునిపై బీర్ బాటిల్తో దాడి చేశాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇస్లామాబాద్: వందకుపైగా పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. గురువారం రెండు పాక్ సైనిక శిబిరాలపై దాడి చేసినట్లు తెలిపింది. పాకిస్థాన్లోని పంజ్గూర�
Attack on Dalit Man: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా సమాజంలో అందరికీ సమాన స్వేచ్ఛ అనేది కలగానే మిగిలిపోయింది. ముఖ్యంగా దళిత సమాజంపై
Balochistan | పాముకు పాలుపోసి పెంచితే ఏమవుతుంది.. ఇప్పుడు పాక్ విషయంలో కూడా అదే జరుగుతున్నది. టెర్రరిజాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్కు ఇప్పుడు అదే వారికి
లక్నో : యూపీలో రాజకీయ నేతపై ఎద్దు దాడి చేయడం కలకలం రేపింది. లఖింపూర్ ఖేరిలో ఎస్పీ నేత జహిద్ అలీ ఖాన్పై ఎద్దు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్పీ ప్రతినిధి జహిద్ అలీ ఖాన్ బుధవారం ర�
అమరావతి : మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో వైసీపీ చెందిన కౌన్సిలర్ ఒకరు మీసేవా నిర్వాహకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా నర్సిపట్నంలో చోటు చేసుకుంది. మీసేవా నిర్వాహకుడు విజయ్ ప�