రాష్ట్రంలో ఎక్కడైనా గొర్ల కాపర్లపై వివక్ష చూపి, దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసులు కూడా నమోదు చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శనివారం హై�
మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు
మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్కేవీ నాయకులు తెలిపారు. నాచారంలోని సిటీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రేవంత్రెడ్డి అనుచరులే మంత్�
రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్పై కొందరు దుండగులు సోమవారం నలుపు రంగు సిరాతో దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తలపాగా, ముఖం, కుర్తా, ఆకుపచ్చ తువ్వాల మీద సిరా మరకలు పడ్డా
ఏపీలోని కోనసీమలో దళిత ప్రజా ప్రతినిధుల ఇండ్లపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు
Gajjala Kantham | ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై జరిగిన దాడిని ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతం (Gajjala Kantham) తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని,
చేపలు పట్టడానికి మూసీనదికి వెళ్లిన ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ టి.అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జియాగూడ స
దేశంలోని ముస్లింల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) కోరింది
రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్తో దాడి చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణరాజు గాయపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో మ�
పచ్చని తెలంగాణ మీదికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు మిడతలదండులా వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని ఆగం చేసేందుకే బీజేపీ జ�