యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య
ఓ మహిళపై దాడి ఘటన కలకలం సృష్టించింది. రోజంతా మలుపులు తిరుగుతూ నాటకీయ పరిణామాల మధ్య దాడి ఘటన అవాస్తమని తేలింది. ఈ మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఎలాంటి దాడి జరుగలేదని తేలింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప
Gruesome Attack | మొదటి పెళ్లి విఫలం అవడంతో కూతురికి మరో పెళ్లి చేశాడా తండ్రి. అదే అతను చేసిన తప్పు. పెళ్లి రిగిన కొన్నిరోజులకే ఒక గుంపు అతని ఇంటిపై దాడి చేసింది. బలవంతంగా ఇంట్లో దూరి అతన్ని చావబాదింది.
మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మహిళా నాయకురాలి ఇంటిపై దాడికి యత్నించిన బ�
ప్రజాస్వామ్య దేశంలో దాడులు సమంజసం కాదని, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఖండించారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ ఇంటికి ఉమ్మడి రంగారెడ్డి జి�
భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన భర్తకు నాంపల్లి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు చెప్పింది. అంబర్పేట ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం...గోల్నాకకు చెందిన రవీందర్ డ్రైవర్గా, ఆయ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణలు, ఇంటిపై జరిగిన దాడిపై టీఎన్జీవోస్ నాయకులు , ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్లో ఎమ్మ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కావాలనే దాడికి పూనుకున్నదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో క�
బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిచేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు ల కమలాకర్ తెలిపారు. మంగళవారం ఆయనతోపాటు జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్
ఎమ్మెల్సీ కవిత ఇంటగిపై దాడి హేయమైన చర్య అని, తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేయడం బీజేపీకి తగదని కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఎమ్మెల్య�
హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై టీఆర్ఎస్ కన్నెర్ర జేసింది. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి, ‘ఖబడ్దార్ బీజేపీ’ అంటూ హెచ్చరించింది. దాడుల
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత ఆదేశం నల్లగొండ ఘటనను సుమోటోగా స్వీకరణ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో యువతిపై ఉన్మాది దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింద�
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు సామాజిక మాధ్యమంలో మద్దతు పలికినందుకు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఓ వ్యక్తిపై మూకదాడి జరిగింది.