Karimnagar | కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని రామకృష్ణకాలనీలో తల్లీకూతుళ్లపై దుండగులు కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు మరణించగా, తల్లి
రష్యా సైన్యం వీడిన కుపియాన్స్క్ ప్రాంతంలో రోడ్డుపై ఆరు వాహనాలు దాడికి గురైనట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది. సుమారు 11 మంది పౌరుల మృతదేహాలు కాలిన వాహనాల్లో కనిపించినట్లు చెప్పింది.
రోడ్డుపై వెళ్తున్న యువకుడిని అటకాయించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. అంటూ కర్రలతో దాడికి పాల్పడిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
వన్యప్రాణి పార్క్ ఉద్యోగిపై లైవ్ షోలో మొసలి దాడి చేసిన ఘటన దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. 16 అడుగుల మొసలి జూకీపర్పైకి దూసుకురావడంతో అతడు గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఈ దేశం మొత్తంలో ఈ మొసలి మీద మాత్రమే నేను కూర్చోగలను’ అని చెప్పాడా జూకీపర్. ఆ మాటలు అలా ముగిశాయో లేదో.. అతను కూర్చున్న మొసలి టక్కున పక్కకు తిరిగి అతనిపై దాడి చేసింది.
యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య
ఓ మహిళపై దాడి ఘటన కలకలం సృష్టించింది. రోజంతా మలుపులు తిరుగుతూ నాటకీయ పరిణామాల మధ్య దాడి ఘటన అవాస్తమని తేలింది. ఈ మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఎలాంటి దాడి జరుగలేదని తేలింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప
Gruesome Attack | మొదటి పెళ్లి విఫలం అవడంతో కూతురికి మరో పెళ్లి చేశాడా తండ్రి. అదే అతను చేసిన తప్పు. పెళ్లి రిగిన కొన్నిరోజులకే ఒక గుంపు అతని ఇంటిపై దాడి చేసింది. బలవంతంగా ఇంట్లో దూరి అతన్ని చావబాదింది.
మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మహిళా నాయకురాలి ఇంటిపై దాడికి యత్నించిన బ�
ప్రజాస్వామ్య దేశంలో దాడులు సమంజసం కాదని, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఖండించారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ ఇంటికి ఉమ్మడి రంగారెడ్డి జి�
భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన భర్తకు నాంపల్లి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు చెప్పింది. అంబర్పేట ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం...గోల్నాకకు చెందిన రవీందర్ డ్రైవర్గా, ఆయ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణలు, ఇంటిపై జరిగిన దాడిపై టీఎన్జీవోస్ నాయకులు , ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్లో ఎమ్మ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కావాలనే దాడికి పూనుకున్నదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో క�