ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ది. కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప త�
ఉమ్మడి జిల్లాలో పులులు దడ పుట్టిస్తున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువులపై దాడి చేస్తూ చంపివేస్తున్నాయి
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం దాడికి దిగారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మె ల్యే రసమయికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారం దాడికి పా
కాంగ్రెస్, బీజేపీలు బరితెగించాయి. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక.. ఈ రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారమే ఆయన వాహనంపై గూండాయిజానికి దిగాయి. మానకొండూర్ మం�
Imran Khan | పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దు�
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ స్పం
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. మండలంలోని లక్ష్మిపురం వద్ద గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకోవడంతో ఎక్సైజ్ పోలీసుపై
బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటి�
దీపావళి వేడుకల సందర్భంగా గుజరాత్లోని వడోదరలో మతఘర్షణలు చెలరేగాయి. సోమవారం రాత్రి వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. హింసకు కచ్చితమైన కారణం తెలియదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ �