Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై మూత్రం పోయొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేశాడు.
బాలికపై దాడి చేసిన ఓ వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డీ మాధవీకృష్ణ తీర్పువెలువరిచినట్లు పోక్సో కోర్టు లైజన్ అధికారి జీ పండరి తెలిపారు. తీర్పునకు సంబంధించిన వివర�
పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో చోట
భారత్-పాక్ సరిహద్దులోని పంజాబ్లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి తరన్ తరన్ జిల్లాలోని సర్హలీ పోలీస్స్టేషన్ లక్ష్యంగా రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పీజీ) దాడి జరిగింది.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాబ్మేళా పోస్టర్లు, ఫ్లెక్సీలు తీసుకువెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో పాటు బైక్న�
కేంద్ర హోం మంత్రి అమితాషా కనుసన్నల్లోనే వైఎస్ షర్మిల పాదయాత్ర సాగుతున్నదని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
మండలంలోని లావూడితండాలో సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై గురువారం సారా తయారీదారులు దాడి చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు.. లావూడితండాలో సారా తయారు చేస్తున్నా
ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ది. కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప త�
ఉమ్మడి జిల్లాలో పులులు దడ పుట్టిస్తున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువులపై దాడి చేస్తూ చంపివేస్తున్నాయి
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం దాడికి దిగారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మె ల్యే రసమయికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారం దాడికి పా