పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు కొత్త దారులు ఎంచుకున్నారు. అమాయ ప్రజలను పోలీసులపైకి ఉసిగొలిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు బాధితులుగా మారారు. ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొఘల్పుర పో
అమెరికాలోని వాషింగ్టన్లో భారత దౌత్య కార్యాలయంపై శనివారం దాడికి ఖలిస్థాన్ మద్దతుదారులు విఫలయత్నం చేశారు. వీరి కుట్రను ముందే పసిగట్టిన అమెరికా సీక్రెట్ సర్వీస్, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో దా�
ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్కు (Amritpal Singh) మద్దతుగా కొందరు వ్యక్తులు వాషింగ్టన్లో (Washington) ఉన్న ఇండియన్ ఎంబసీ (Indian Embassy) వద్ద నిరసన వ్యక్తంచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న భారత జర్నలిస�
పెట్రోల్ బంక్లోని ఇద్దరు కార్మికులపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్పల్లిలోని సిద్ధివినాయక ఫ�
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై బుధవారం కాంగ్రెస్ నాయకులు జెండా కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, సోమనపల్లి సర్పంచ్ ఉద్దమారి మహేశ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రణరంగాన్ని తలపించింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల ఘర్షణతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పోటాపోటీ నినాదాల దగ్గరి నుంచి కొట్టుకో�
వివాదాస్పద మత గురువు, ‘వారిస్ పంజాబ్ దే’ ఖలీస్థానీ నేత అమృత్పాల్ సింగ్ అనుచరుడు లవ్ప్రీత్ తుఫాన్ను ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన వందలాది మంది అమృత్పాల్ అనుచరులు పోలీసుల�
వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంబర్పేటలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేండ్ల క్రితం ఉపాధి నిమి
ఢిల్లీ అశోక్రోడ్ ప్రాంతంలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి లోపలా..
తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీని అడిగితే ఆయన నుంచి సమాధానం లేదని సీఎం స్టాలిన్
విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకోలేదన్నారు. మదురై ఎయిమ్స్ ప్రాజెక�
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అధికారిక నివాసానికి చేరుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కత్తులు, కర్రలతో నిహాంగ్లు, నిరసనకారులు దాడి చేశారు.