హైవేపై నిద్రిస్తున్న వీధి కుక్కపై చిరుత దాడి చేసి తీసుకువెళ్లిన వీడియో (viral video) నెట్టింట తెగ వైరలవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వన్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
Turtle Attack | చాలా దాహంతో ఉన్న తాబేలును ఒక మహిళ గుర్తించింది. తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీరు పోసింది. దీంతో ఆ తాబేలు నోరు తెరిచి మంచి నీటిని తాగింది. కాస్త దూరంగా ఉన్న ఆ మహిళ కొన్ని సెకండ్ల తర్వాత మరోసారి బాట
koyta gang attack | శనివారం కొడవళ్లు చేతపట్టుకున్న ఆరుగురు వ్యక్తులు ఒక మెడికల్ షాపులోకి చొరబడ్డారు. అక్కడి సిబ్బందిపై కొడవళ్లతో దాడి చేశారు. వారిని బెదిరించడంతోపాటు ఆ మెడికల్ షాప్ను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి
Robot Receptionist | హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ఉన్న రోబోపై ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. లాబీలోని రోగులను తనిఖీ చేసే ఆ రోబోను తిడుతూ కర్రతో దాడి చేసింది. రోబో తల, చేతుల భాగాలపై కర్రతో కొట్టింది. దీంతో రోబో యం�
Taliban | కాబుల్ విమానాశ్రయంపై బాంబు దాడి వెనుక సూత్రధారి అయిన ఉగ్రవాదిని ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం చంపిందని అమెరికా అధికారి తెలిపారు. ఆ అనుమానిత సూత్రధారి ఐఎస్-కే ఉగ్రవాద స
హర్యానాలోని (Haryana) సోనిపట్లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణార�
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు కొత్త దారులు ఎంచుకున్నారు. అమాయ ప్రజలను పోలీసులపైకి ఉసిగొలిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు బాధితులుగా మారారు. ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొఘల్పుర పో
అమెరికాలోని వాషింగ్టన్లో భారత దౌత్య కార్యాలయంపై శనివారం దాడికి ఖలిస్థాన్ మద్దతుదారులు విఫలయత్నం చేశారు. వీరి కుట్రను ముందే పసిగట్టిన అమెరికా సీక్రెట్ సర్వీస్, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో దా�
ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్కు (Amritpal Singh) మద్దతుగా కొందరు వ్యక్తులు వాషింగ్టన్లో (Washington) ఉన్న ఇండియన్ ఎంబసీ (Indian Embassy) వద్ద నిరసన వ్యక్తంచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న భారత జర్నలిస�
పెట్రోల్ బంక్లోని ఇద్దరు కార్మికులపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్పల్లిలోని సిద్ధివినాయక ఫ�
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై బుధవారం కాంగ్రెస్ నాయకులు జెండా కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, సోమనపల్లి సర్పంచ్ ఉద్దమారి మహేశ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రణరంగాన్ని తలపించింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల ఘర్షణతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పోటాపోటీ నినాదాల దగ్గరి నుంచి కొట్టుకో�