పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Attack | సోదాల కోసం వెళ్తున్న ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)’ బృందంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టి వారి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ
Attack On Ship In Red Sea | ఎర్ర సముద్రంలో కంటైనర్ షిప్పై మరో దాడి జరిగింది. (Attack On Ship In Red Sea) సింగపూర్కు చెందిన డెన్మార్క్ యాజమాన్యంలోని మార్స్క్ హాంగ్జౌను ఇరాన్ మద్దతున్న యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులు మరోసారి లక్ష్యం
సెంట్రల్ నైజీరియాలోని (Nigeria) పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో 160 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. బండిట్స్గా (Bandits) పిలిచే మిలటరీ గ్యాంగ్లు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్�
యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ సీజన్-7 (Big Boss -7) విజేతగా నిలిచాడు. దీంతో బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారిగా కామన్మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక రన�
ఈ నెల 13లోపు పార్లమెంట్పై దాడి చేస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. ‘నన్ను చంపడానికి భారత్కు చెందిన ఏజెన్సీలు ప్రయత్నించాయి. కానీ ఈ ప్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మధ్య ఆసియాలో సముద్రంలో ప్రయాణించే నౌకలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎర్ర సముద్రంలో ఆదివారం ఓ అమెరికన్ యుద్ధ నౌకపైనా, కొన్ని వాణిజ్య నౌకలపైనా దాడులు జరిగాయని పెంటగాన�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో (Prayagraj) ఓ కండక్టర్పై ఇంజినీరింగ్ విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ విద్యార్థి లారెబ్ హష్మి (Lareb Hashmi) కాలేజీకి వెళ్లడానికి బస్సు ఎక్కాడు.
Monkeys Kill Boy | కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. (Monkeys Kill Boy) ఆ బాలుడ్ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడికి తెగబడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్కర్నూల్ జ�
అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైతీ తెగ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు.