Crime news | ఓ మొబైల్ దుకాణం యజమాని తన దుకాణం ముందున్న లౌడ్ స్పీకర్లో హనుమాన్ చాలిసా పెట్టాడని తీవ్రంగా కొట్టారు. రోడ్డుపై వెళ్తన్న కొంతమంది యువకులు హనుమాన్ చాలిసా వినిపించడంతో.. దుకాణం ముందుకు వచ్చి బంద్�
ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు.
హైనాల మధ్య చిక్కుకుని ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్న భర్తను ప్రాణాలకు తెగించి కాపాడింది భార్య. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. కొండగావ్ జిల్లాలో నివసించే నందు యాదవ్ సోమవారం నీళ్లు పెట్టడానికి �
ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా
Stray Dogs Attack Child | చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడి సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఐదు కుక్కలు ఆడుకుంటున్న పసి బాలుడిపై దాడి చేశాయి. కింద పడిన ఆ చిన్నారిని నోటితో పట్టుకుని ఈడ్చాయి. సమీపంలో ఉన్న ఒక వ్�
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Attack | సోదాల కోసం వెళ్తున్న ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)’ బృందంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టి వారి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ
Attack On Ship In Red Sea | ఎర్ర సముద్రంలో కంటైనర్ షిప్పై మరో దాడి జరిగింది. (Attack On Ship In Red Sea) సింగపూర్కు చెందిన డెన్మార్క్ యాజమాన్యంలోని మార్స్క్ హాంగ్జౌను ఇరాన్ మద్దతున్న యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులు మరోసారి లక్ష్యం
సెంట్రల్ నైజీరియాలోని (Nigeria) పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో 160 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. బండిట్స్గా (Bandits) పిలిచే మిలటరీ గ్యాంగ్లు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్�
యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ సీజన్-7 (Big Boss -7) విజేతగా నిలిచాడు. దీంతో బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారిగా కామన్మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక రన�
ఈ నెల 13లోపు పార్లమెంట్పై దాడి చేస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. ‘నన్ను చంపడానికి భారత్కు చెందిన ఏజెన్సీలు ప్రయత్నించాయి. కానీ ఈ ప్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మధ్య ఆసియాలో సముద్రంలో ప్రయాణించే నౌకలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎర్ర సముద్రంలో ఆదివారం ఓ అమెరికన్ యుద్ధ నౌకపైనా, కొన్ని వాణిజ్య నౌకలపైనా దాడులు జరిగాయని పెంటగాన�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో (Prayagraj) ఓ కండక్టర్పై ఇంజినీరింగ్ విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ విద్యార్థి లారెబ్ హష్మి (Lareb Hashmi) కాలేజీకి వెళ్లడానికి బస్సు ఎక్కాడు.