Vijay Wadettiwar | మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన విజయ్ వాడెట్టివార్ (Vijay Wadettiwar) సంచలన వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో హీరోగా నిలిచిన పోలీస్ అధికారి హేమంత్ కర్కరేను క�
Attack | కన్న తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలు ఎదిగినా కొద్ది సంతోషంతో మురిసిపోతుంటారు. అప్పు చేసైనా సరే అడిగినవన్నీ కొనిపెడుతారు. తాము పస్తులుండైనా సరే బిడ్డల కడుపు నింపుతారు. అ�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై మండిపడ్డారు. చాలా మంది పిల్లలకు ఆయన జన్మనిచ్చారని, వంశపారంపర్య రాజకీయాల కోసం వారికి శిక్షణ ఇస్తున్నారని విమ
Air India | శనివారం అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కొన్ని గంటల ముందు ఇరాన్ గగనతలంపై రెండు ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణించాయి. దీంతో ప్రయాణిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన
కుమ్రం భీం జిల్లాలో ఎనుగు దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ (144 Section) విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఏనుగు.. బుధవారం ఓ రైతును చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరో వ్యక్తిపై దాడిచేసి �
Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగిలో పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువతిపై నీళ్లు పోసి హేళన చేయడంతో పాటు ప్రశ్నించిన ఆమె తండ్రిని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో ముగ్గురిపై దాడిచేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
Crime news | ఓ మొబైల్ దుకాణం యజమాని తన దుకాణం ముందున్న లౌడ్ స్పీకర్లో హనుమాన్ చాలిసా పెట్టాడని తీవ్రంగా కొట్టారు. రోడ్డుపై వెళ్తన్న కొంతమంది యువకులు హనుమాన్ చాలిసా వినిపించడంతో.. దుకాణం ముందుకు వచ్చి బంద్�
ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు.
హైనాల మధ్య చిక్కుకుని ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్న భర్తను ప్రాణాలకు తెగించి కాపాడింది భార్య. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. కొండగావ్ జిల్లాలో నివసించే నందు యాదవ్ సోమవారం నీళ్లు పెట్టడానికి �
ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా
Stray Dogs Attack Child | చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడి సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఐదు కుక్కలు ఆడుకుంటున్న పసి బాలుడిపై దాడి చేశాయి. కింద పడిన ఆ చిన్నారిని నోటితో పట్టుకుని ఈడ్చాయి. సమీపంలో ఉన్న ఒక వ్�