మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
తంగడపల్లి గ్రామ రైతులపై దాడికి పాల్పడిన 9 మంది ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ సభ్యులపై చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేయగా..మరో ఆరుగురు పరారిలో ఉన్నట్లు సీఐ ఎన్
తన భార్య వేరే వ్యక్తితో గదిలో ఉండటాన్ని తట్టుకోలేక భర్త..ఆమెపై బీర్బాటిల్తో దాడి చేశాడు. అనంతపురం జిల్లా పామిడి గ్రామానికి చెందిన బోయ ప్రకాశ్ 2013లో అదే గ్రామానికి చెందిన యువతి(24)ని ప్రేమ వివాహం చేసుకొని.
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్ సహా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో కేసులపై అధ్యయనం చేసిన జపాన్కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తల�
బీజేపీ అధికార దాహానికి మరో ప్రాంతీయ పార్టీ బలైపోయింది. గద్దెనెక్కిన ఎనిమిదేండ్లలో ఇప్పటికే 10 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఖూనీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చూపు మరాఠా అస్తిత్వంపై పడింది. దొడ్డ�
రాష్ట్రంలో ఎక్కడైనా గొర్ల కాపర్లపై వివక్ష చూపి, దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసులు కూడా నమోదు చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శనివారం హై�
మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు
మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్కేవీ నాయకులు తెలిపారు. నాచారంలోని సిటీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రేవంత్రెడ్డి అనుచరులే మంత్�