గుజరాత్ను 27 ఏండ్లుగా పాలిస్తున్న బీజేపీలో అహంభావం పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో శనివారం నుంచి రెండురోజుల పా�
SI Vinay kumar | మారేడుపల్లి ఎస్ఐ వినయ్కుమార్పై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ వినయ్ కుమార్ తన సిబ్బందితో
ఎంపీ నామా నాగేశ్వరావు కుమారుడు నామా పృథ్వీతేజపై అగంతకులు దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. బలవంతంగా కారులో ప్రవేశించి డబ్బులు దోచుకున్నారు. రెండురోజుల క్రితం జరిగిన ఘటనపై పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రార
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన రామ్నాథ్ కోవింద్పై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడ�
మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
తంగడపల్లి గ్రామ రైతులపై దాడికి పాల్పడిన 9 మంది ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ సభ్యులపై చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేయగా..మరో ఆరుగురు పరారిలో ఉన్నట్లు సీఐ ఎన్
తన భార్య వేరే వ్యక్తితో గదిలో ఉండటాన్ని తట్టుకోలేక భర్త..ఆమెపై బీర్బాటిల్తో దాడి చేశాడు. అనంతపురం జిల్లా పామిడి గ్రామానికి చెందిన బోయ ప్రకాశ్ 2013లో అదే గ్రామానికి చెందిన యువతి(24)ని ప్రేమ వివాహం చేసుకొని.
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్ సహా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో కేసులపై అధ్యయనం చేసిన జపాన్కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తల�
బీజేపీ అధికార దాహానికి మరో ప్రాంతీయ పార్టీ బలైపోయింది. గద్దెనెక్కిన ఎనిమిదేండ్లలో ఇప్పటికే 10 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఖూనీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చూపు మరాఠా అస్తిత్వంపై పడింది. దొడ్డ�