మైసూరులోని బన్నూర్ ప్రాంతంలోని ఓ బార్లో ప్రత్యర్ధి గ్యాంగ్ ఓ వ్యక్తిపై బీరు బాటిల్స్తో దాడికి తెగబడింది. బార్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.
MLA Talari Venkatrao | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జీ కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్పై (Talari Venkatrao) కొత్తపల్లి గ్రామస్తులు దాడి చేశారు.
కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులతో పాటు నలుగురు మరణించిన ఘటనకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పేర్కొంది.
ఉక్రెయిన్పై రష్యా మారణకాండ కొనసాగుతున్నది. పోర్టు నగరమైన ఒడెసాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ అసెంబ్లీలో శనివారం రగడ జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై దాడి చే
గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు ముర్తజా అబ్బాసి శుక్రవారం ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులపై దాడి చేశాడు. అధికారులు ముర్తజాను ప్రశ్నిస్తుండగా ఆయన దాడికి తెగబడ్డాడు.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ భద్రతపై పదే పదే నిర్లక్ష్యం వహిస్తున్నారని లోక్ జనశక్తి పార్టీ (ఆర్) అధినేత చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ఆయనపై దాడి జరుగడం ఇది రెండోసారి అని తెలిపారు. ఇది ఆందోళన కలిగ�
కలుషిత నీరు సరఫరా అవుతుందన్న సమాచారంతో బస్తీకి వెళ్లిన జలమండలి అధికారిపై స్థానికులు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ నీటి సమస్యను పర
చత్తీస్ఘఢ్లోని జంజ్గిర్-చంపా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్తో గాయపరచడంతో బాధితురాలు మరణించింది.
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కలిగిఉందనే అనుమానంతో భార్యతో పాటు అత్తపై పదునైన ఆయుధంతో దాడి చేసిన వ్యక్తి ఉదంతం మహారాష్ట్రలోని పుణే చించ్వాద్ ప్రాంతంలో వెలుగుచూసింది.
జాన్ అబ్రహాం (John Abraham) చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన విషయం తెలిసిందే. దక్షిణాది చిత్రాలపై చేసిన కామెంట్స్ పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.
Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా