ప్రాంక్ వీడియో | ప్రాంక్ వీడియో చిత్రీకరణ ఓ యూట్యూబర్ ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియో చిత్రీకరణ వివాదానికి దారితీయడంతో దుకాణం యజమాని యూట్యూబర్ను చావబాదాడు.
సెలైన్ స్టాండ్| దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ ఐసీయూలో చేరిన ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రభుత్వ దవాఖానలో జరిగింది. అలీబాగ్�
అమరావతి,జూలై:ఒంగోలులో పెట్రో బాంబులు కలకలం రేపాయి.పెట్రో బాంబులతో ఇంటిపై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ రెవెన్యూ కాలనీలో చోటుచేసుకున్నది.ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన నిందితులు ఆపై పెట్రో �
అడ్డగుట్ట, జూన్ 20 : పెండ్లి పత్రికలో పేర్లు ముద్రించలేదని మొదలైన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం
జైపూర్ : మంత్రగత్తెగా మహిళపై పేరుమోపి పలువురు ఆమెను దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్ లోని బుంది జిల్లా భజ్నేరి గ్రామంలో వెలుగుచూసింది. గత ఆదివారం ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తితో పాటు దాదాపు పదిమ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీపై దాడి జరిగింది. సిలిగురిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో టీఎంసీ గూండాలు తనపై దాడి చేసినట్లు జల్పాయిగురి ఎంపీ డాక్టర్ జయంత కుమార్ రాయ్ ఆరోపించార
యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్ | అసోంలోని హోజాయ్ జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్లో జూనియర్ వైద్యుడిపై దాడికి పాల్పడిన కేసులో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లి పరిధి ప్రగతినగర్లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు నుండి బైక్పై మితిమీరిన వేగంతో వెళుతున్న యువకులను ప్రశ్నించినందుకు ఓ కుటుంబంపై విచక్ష�
నాగర్కర్నూల్జ అచ్చంపేట రూరల్ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడి చేసిన ఘటన జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం చోటుచేసుకున్నది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలంగాణ
ప్రేమ వ్యవహారం| ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా చింత
చెత్తను కాల్చవద్దని, మాకు చెబితే మేం తీసుకెళ్తామని చెప్పిన పారిశుధ్య కార్మికులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే
కురుక్షేత్ర, ఏప్రిల్ 6: హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులు మంగళవారం బీజేపీ ఎంపీ నాయబ్ సింగ్ సైనీని ఘెరావ్ చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. తొలుత రైతులు జన్నాయ
నల్ల జాతి అమెరికన్ దాడి న్యూయార్క్, మార్చి 30: ఆమె 65 ఏండ్ల వృద్ధురాలు. నడుచుకుంటూ వెళ్తున్నది. ఎక్కడి నుంచో ఒకడు వచ్చి అమాంతం కడుపులో తన్నాడు. ఆ దెబ్బకు వృద్ధురాలు రెండడుగుల వెనక్కు పడింది. దుండగుడు మళ్లీ �