బంజారాహిల్స్, ఆగస్టు 15: భార్య, కూతురిపై దాడికి పాల్పడటంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని సింగాడకుంటలో మహ్మద్ యూసుఫ్ నివాస�
స్థలాన్నికొంటామని వచ్చిన వారిపై దాడి | లాన్ని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వ్యక్తులపై ఇంటి యజమానులు దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రాంక్ వీడియో | ప్రాంక్ వీడియో చిత్రీకరణ ఓ యూట్యూబర్ ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియో చిత్రీకరణ వివాదానికి దారితీయడంతో దుకాణం యజమాని యూట్యూబర్ను చావబాదాడు.
సెలైన్ స్టాండ్| దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ ఐసీయూలో చేరిన ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రభుత్వ దవాఖానలో జరిగింది. అలీబాగ్�
అమరావతి,జూలై:ఒంగోలులో పెట్రో బాంబులు కలకలం రేపాయి.పెట్రో బాంబులతో ఇంటిపై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ రెవెన్యూ కాలనీలో చోటుచేసుకున్నది.ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన నిందితులు ఆపై పెట్రో �
అడ్డగుట్ట, జూన్ 20 : పెండ్లి పత్రికలో పేర్లు ముద్రించలేదని మొదలైన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం
జైపూర్ : మంత్రగత్తెగా మహిళపై పేరుమోపి పలువురు ఆమెను దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్ లోని బుంది జిల్లా భజ్నేరి గ్రామంలో వెలుగుచూసింది. గత ఆదివారం ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తితో పాటు దాదాపు పదిమ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీపై దాడి జరిగింది. సిలిగురిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో టీఎంసీ గూండాలు తనపై దాడి చేసినట్లు జల్పాయిగురి ఎంపీ డాక్టర్ జయంత కుమార్ రాయ్ ఆరోపించార
యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్ | అసోంలోని హోజాయ్ జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్లో జూనియర్ వైద్యుడిపై దాడికి పాల్పడిన కేసులో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.