హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లి పరిధి ప్రగతినగర్లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు నుండి బైక్పై మితిమీరిన వేగంతో వెళుతున్న యువకులను ప్రశ్నించినందుకు ఓ కుటుంబంపై విచక్ష�
నాగర్కర్నూల్జ అచ్చంపేట రూరల్ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడి చేసిన ఘటన జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం చోటుచేసుకున్నది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలంగాణ
ప్రేమ వ్యవహారం| ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా చింత
చెత్తను కాల్చవద్దని, మాకు చెబితే మేం తీసుకెళ్తామని చెప్పిన పారిశుధ్య కార్మికులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే
కురుక్షేత్ర, ఏప్రిల్ 6: హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులు మంగళవారం బీజేపీ ఎంపీ నాయబ్ సింగ్ సైనీని ఘెరావ్ చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. తొలుత రైతులు జన్నాయ
నల్ల జాతి అమెరికన్ దాడి న్యూయార్క్, మార్చి 30: ఆమె 65 ఏండ్ల వృద్ధురాలు. నడుచుకుంటూ వెళ్తున్నది. ఎక్కడి నుంచో ఒకడు వచ్చి అమాంతం కడుపులో తన్నాడు. ఆ దెబ్బకు వృద్ధురాలు రెండడుగుల వెనక్కు పడింది. దుండగుడు మళ్లీ �
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నేపథ్యంలో బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సుమేందు అధికారి వాహనంపై పర్బ మేదినిపూర్ జిల్లా సబజ్పుత్ ప్రాంతంలో శనివారం దుండగులు దాడికి పా�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడి అతనితో బలవంతంగా ‘హిందుస్తాన్ జిందాబాద్’.. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినదింపచేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దాడికి తెగబడిన వ్యక్తిని గత ఏడాద�
హైదరాబాద్: తెలంగాణ భీం ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటినతర్వాత హైదరాబాద్లోని ఖైరతాబాద్ చౌరస్తాలో సుజిత్పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో వ
చండీగఢ్: పంజాబ్లోని సిహాంగ్ సిక్కులు పోలీసుల చేతులు నరికారు. తరన్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కత్తులు వంటి ఆయుధాలు ధరించే సిక్కులను నిహాంగులని అంటారు. కాగా, మహారాష్ట్�
న్యూఢిల్లీ : మహిళను వేధింపులకు గురిచేసి అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన అనంతరం ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో వెలుగుచూసింది. నిందితుడు ఏడు నెలల కిందట �
వాషింగ్టన్: ఒక జూ నిర్వాహకుడిపై పెద్ద పాము దాడి చేసింది. అయితే ఆయన దాని దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్ అనే
ముంబై: పశ్చిమ బెంగాల్లో హింస గురించి మాత్రమే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. బెల్గాంలో గత 8 రోజులుగా మరాఠీ ప్రజలపై దాడి జరుగుతున్నదని, దీని గురించి ఎవర
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై పో�