తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే రోల్మోడల్గా నిలిచిందని.. ఈ తొమ్మిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపితే.. రాష్ట్రంలో�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకూ చేరాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని వెల్మినేడు గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంప�
బీఆర్ఎస్ కార్యకర్తల బలగమే ముఖ్యమంత్రి కేసీఆర్కు బలమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ముస్తాబాద్ మండ లంలోని 11 గ్రామాలకు జరిగిన బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడార�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 60 లక్షల మంది కార్యక�
బీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో బుధవారం నిర్వహించిన
రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని సిర్పూర్(యూ) మండల కేంద్రంలో నిర్వహించ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆందోల్, జోగిపేటలో �
ప్రతిపక్ష పార్టీ నాయకుల అబద్ధపు మాటలు నమ్మి బతుకులు ఆగం చేసుకోవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని సూర్య గార్డెన్లో ఎమ్మెల్యే రాథోడ్
రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎడారిలాంటి కరువు పీడిత ప్రాంతమని, ఇప్పుడు అంతా మాగాణిలా మారిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధl �
ఇరువై రోజుల కిందట ప్రారంభమైన ఆత్మీయ సమ్మేళనాలతో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పండుగ వాతావరణం నెలకొన్నది. ఆ పార్టీ శ్రేణుల గుండెలు నిండుగా మారాయి. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి, పార్టీ వర్కింగ్ ప
నల్లగొండ అంటే ఆనాడు ఎర్రగొండ అనేవారు.. నేడు సీఎం కేసీఆర్ దత్తతతో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో నయా నల్లగొండగా రూపుదిద్దుకున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రె�
భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంల�