మడికొండ సత్యసాయి కన్వెన్షన్లో మంగళవారం జరిగే బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదా
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశానికి దిక్సూచిగా మారనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలను పురస్కరించుకొని వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రే�
కార్యకర్తలే కొండంత బలం..ప్రజలే నా బలగం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జనగామ మండల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరుగగా, పార్టీ జనగామ జిల్లా ఇన్చార్జి, ఎమ�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎస్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ 7, 9, 10 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంల�
తెలంగాణలో ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేదని, బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్ గేట్ వద్ద శ్�
సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల ఫలాలు ఇంటింటికీ అందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం కాశింపూర్ సమీపంలో బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళ�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్ నాలుగో డివిజన్ పెద్దమ్మగడ్డలోని ఆర్ఆర్ �
ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ వి
బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించే దిశగా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, అందుకోసం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స�
Minister Srinivas Yadav | బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో హోం మంత్రి మహమూద్ అలీ, జిల్లా ఇన్చార్జ
‘రాష్ర్టానికి సీఎం అయ్యే అర్హత కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికైనా ఉందా?, ప్రజలకు ఏం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నన్ను తిట్టడం తప్పించి ఇంకేమైనా వస్తుందా, ప్రశ్నిస్తాడంటా ఏమీ ప్రశ్నిస్తవు. ఎప్పుడై
సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలి. రాబోయే ఎన్నికల్లో తిరిగి మూడోసారి గులాబీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చే