సమైక్య రాష్ట్రంలో పరాయి పాలకుల చేతిలో అణచివేతకు గురైన గౌడ కులస్తులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం దక్కిందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్ల�
తెలంగాణ ప్రగతిలో ఉద్యోగుల పాత్ర అమోఘమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర�
కేంద్రం, రాష్ట్రంలో సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిన పాపాలను పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కడుగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపా
తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తున్నదని, కేంద్రంలో బీజేపీ సర్కారు కూడా ఉన్నదని, కమలనాథులు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్�
ఉనికిని చాటుకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గన్నారం గ్రామ శివారులో మంగళవారం నిర్వహించిన బీఆర�
ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి బాలసాని లక్ష్మీనారా�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ కార్యకర్తలకు సూచించారు. పెంబి మండల కేంద్రంలోని విజన్ పాఠశాలలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మ
స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ తొమ్మిదేండ్లలో అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ న్యాయం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో 12 వార్డుల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళ�
బీఆర్ఎస్ పార్టీని మరోసారి దీవించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలను కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల బీఆర్ఎస్ ఆత్మీయ �
దేశం గతిని మార్చే నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశారు. అభివృద్ధికి నోచుకోక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు అండగా నిలిచేందుకే బీఆర్ఎస్ను స్థాపించారని అన్నారు.
Thummala Nageshwar Rao | కరువు కటకాలు.. ఆత్మహత్యలకు నెలవైన తెలంగాణ నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతూ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మహబూబాబాద్ జి