ఇందూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆశీర్వదించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కోరారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన ది
తుమ్మల నాగేశ్వరరావు కంటే రంగులు మార్చే ఊసరవెల్లి నయమని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం మమత ఆడిటోరియంలో జరిగిన బీఆర్ఎస్ యువజన కమిటీ ఆత్మీయ సమ్మేళనంల
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన దేవరకద్ర నియోజకవర్గ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళన �
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్స్లో ఆదివారం నియోజకవర్గ స్థాయి బీఆర్టీయూతో పాటు దాని అనుబంధ సంఘాల ఆ
నగర ప్రజలందరికీ ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్ట,సుఖాలు, బాధలు, ఇబ్బందుల్లో అండగా ఉన్నానని, ఎవరికి కష్టమొచ్చిని అన్నా అంటే అందుబాటులో ఉండే తనను మరోసారి ఆశీర్వదించండి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాన�
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సదాశివపేట, సంగార�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలు, గూడేల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని, బంజారాల నీటి గోస తీర్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నార�
రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది దివ్యాంగులే బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లని ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. థ్యాంక్యూ కేసీఆర్ సార్ అనే వివాద�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్లో బుధవారం స్థానిక నాయకుడు పాలడుగు పాపారా�
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నిత్యం ప్రజలకు అంద
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా �
తన తండ్రి ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్లో ఏ�
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.