ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కొనసాగాలన్నా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంద�
వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50కి పైగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం చూస్తుంటే బీఆర్ఎస్పై ప్రజల్లో ఎంతటి నమ్మకం ఏర్పడిందో ఇట్టే అర్థమవుతున్నది.
ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని �
గత ప్రభుత్వాలు గుడిసెవాసులను విస్మరించినప్పటికీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్�
తెలంగాణ ప్రభుత్వంలో గౌడ కులస్తులకు మంచిరోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ గౌడలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకాఎల్లమ్�
దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మైనారిటీ ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్ల
ప్రచారంలో కారు దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నాయకులతో కలిసి ఊరూరా తిరుగుతూ ప్రతి గడపకూ ఎన్నికల మ్యానిఫెస్టోను చేరుస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో అన్ని వర్గాలతో మమేకమవుతూ ప్రజలకు ర�
సావనైనా సస్తాంగానీ ఢిల్లీ దొరల ముందు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తలవంచదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని ప�
తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం, పాలేరు ప్రజలు వద్దు అని ఇంటికి పంపించినా.. ఇంకా ఏ మొహం పెట్టుకుని మళ్లీ ప్రజలకు పొర్లు దండాలు పెడుతూ తిరుగుతున్నారో అర్ధం కావట్లేదని ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మం�
కులవృత్తులకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్�
మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ఆదర్శహిల్స్ కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మ�
జంట నగరాలకు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేశానని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని 45వ డివిజన్లో ఖమ్మం కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఆధ్వర్