బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల కోసమే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మె ల్యే నన్నపునేని నరేం�
‘నాడు కరువు తాండవిస్తున్న సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు గ్రామాల్లో గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు.. నేడు తెలంగాణలో ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనిపిస్తున్నాయి’.
ఇచ్చిన హామీలతో పాటు అడగనివి కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని, చేతల సీఎం కేసీఆర్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్ చౌరస్తాలోని బీవేరో కన్వెన్షన్
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అద్భుత విజయాన్ని చేకూర్చేలా కార్యకర్తలు పనిచేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలోని ఎండపల్లిలో మంగళవార
కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలికన్నీరు కారుస్తున్�
ప్రజాశ్రేయస్సే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వీరభద్ర రైస్మి
తెలంగాణ అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శమని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ప్రసంగించ
బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు తులసీ గార్డెన్లో జరిగిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానిక
సంపదకు మూలం కార్మికుల స్వేదమని, శ్రామికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని శ్రీరామ గార్డెన్స్�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొం�
ప్రజల అవసరాలే ప్రభుత్వం ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో నియోజకవర్గం కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో ప్రతి రూపాయీ తిరిగి ప్రజల బాగోగులకే వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడ(ఆర్)ల