అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్నాయని చెప్పారు
తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గులాబీ జెండానే పేదలకు అండ అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం రాజాపేటలో బీఆర్ఎస్ మండల
తెలంగాణ రాష్ట్రం రాక ముందు నీళ్లు లేక, పంటలు పండక చానా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు ఎటుచూసినా పచ్చని పొలాలు, నీళ్లతో జిల్లా పచ్చగ మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. �
నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మె�
Minister Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టే లేకుంటే.. ఇన్ని లక్షల ఎకరాలు ఎలా పారేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక�
ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పే తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఆనవాళ్లని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని చిన్నముద్�
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, పార్టీకి వారే బలం, బలగమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా కంటికి ర
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే పేదల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతోపాటు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న
‘సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి... దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమున్నది..’ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా సమన్వయ కర్త, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శనివారం యాచార
‘బుద్ధభవన్ నాకు జీవిత పాఠాలు నేర్పిం ది.. ధైర్యాన్ని.. స్ఫూర్తినిచ్చింది.. రాజకీ య పునాది వేసింది.. నాతో పాటు వేలా ది మందికి విలువలతో కూడిన విద్యను, పోరాట పటిమను అందించిన బీఆర్ భగవాన్దాస్ను నా గొంతులో ప్�
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని, ఇందుకు అన్ని రాష్ర్టాల నుంచి పార్టీకి వస్తున్న మద్దతే నిదర్శనమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలంలో రెండో వ�