కార్యకర్తల కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి గ్రామంలో మంగ
అభివృద్ధి చేయడమే భారత రాష్ట్ర సమితి అభిమతమని, కార్యకర్తలే పార్టీకి బలమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కు ధారాదత్తం చేస్తున్న దని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మధిర మండలం మాటూరుపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడ�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అని, ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్పష్టం చేశారు. సోమవారం హసన్పర్తిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రజినీకుమార�
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో అభివృద్ధి, సంక్షేమంతో పాటు బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దామని మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డ�
మన పథకాలతో లబ్ధిపొందుతూ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డ�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే ఆదివాసీ పోరాట యోధుడికి ఘనకీర్తి లభించిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంల�
తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే
కార్యకర్తలే మా బలం.. బలగమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ సమీపంలోని సుమంగళి
గడపగడపకూ సం క్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం బీఆర్ఎస్ మండల-2 ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా�
ప్రజలకు నాయకులు సేవ చేసి రుణం తీర్చుకోవాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రా వు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అధ్యక�
దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కారు గుర్తు వైపే ఉన్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ�
ప్రజా సంక్షేమమే భారత రాష్ట్ర సమితి, సీఎం కేసీఆర్ ధ్యేయమని, బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ రోడ్లో 15,35,36,4