అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్ అని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీరాపల్లిలో సోమవారం సత్తు
బీఆర్ఎస్కు ప్రజాబలం ఉందని, గులాబీ జెండానే ప్రజలకు అండ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామంలోని జ్�
తెలంగాణలోని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారాయని, దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మే�
దేశంలోనే ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట�
‘కార్యకర్తలకు కష్టమొస్తే.. నేను కాపాడుకుంటా.. మీ ఇంటిలో తండ్రి గా.. పెద్దన్నగా, తమ్ముడిగా.. కొడుకుగా.. మీవెంట ఉంటా.. మీరు లేకుంటే నేను లేను.. పార్టీ లేదు’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ
KTR | బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న అత్మీయ సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేసే విధంగా పకా ప్రణాళికతో ముందుకు పోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ ఎమ్మెల్యేలకు, నే�
ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇంటింటికీ చేరుతున్నాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శనివ�
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మన భూములు బంగారమయ్యాయని ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో ఎఫ్డీసీ చైర్మన్ వంట�
దేశంలో బీజేపీ నియంత పాలన కొనసాగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని దస్రుతండా గ్రామ శివారులోని రచన కన్వెన్షన్ హాల్లో శుక్రవారం గీసుగొండ మండల కేంద్రం తో పాటు బొడ్డుచింతలపల్లి,
దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయన నాయకత్వం కోసం బీఆర్ఎస్ నేతలు కష్టపడి పనిచేయాలని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్న
గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యం అని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం మహబూబ్నగర్ రూర ల్
ప్రజల కో సం నిరంతరం పా టుపడుతున్న బీఆర్ఎస్ సర్కార్కు రాను న్న ఎన్నికల్లో ఓట్లు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అం దించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కోరా రు. బుధవారం మండలంలో ని ఇడ్లూరు శం
పార్టీలకతీతంగా అ ర్హులైన ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నా రు. మండలంలోని వేపూర్ గ్రామంలో పార్టీ మండల