ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కా ర్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని, నిరంతరం ప్రజలమధ్యే ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎ మ్మెల్యే లక్ష్మారెడ�
బీఆర్ఎ స్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ఉండవెల్లి మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నా యకులతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మ�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఉంటూ.. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగితే జుక్కల్ నియోజకవర్గంలో మళ్లీ మనదే విజయమని ఎమ్మెల్యే హన్మంత్షిండే ధీమా వ్యక్తంచేశారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని క్రీడ�
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి, తనకు బలం, బలగమని.. ఊపిరి ఉన్నంత వరకు వారికి అండగా ఉంటానని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ అంటే రాజకీయం, అధికారమే కాదని, కార్యకర్తల బాగోగులు చూడడం కూడా ఎంతో ముఖ�
పెట్టుబడిదారులకు అడ్డగోలుగా దోచిపెడుతున్న మోదీని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ధరలు పెంచుకుంట సామాన్యులను ఆగం చేస్త�
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా ముందుండి పోరాడింది యువకులేనని, యువతకు తగిన గుర్తింపునివ్వాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పిలుపునిచ్చారు.
ఇంటింటా సంక్షేమం, అభివృద్ధి అన్నట్టుగా తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్�
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఇన్చార్జి గంగాధర్గౌడ్, బీఆర్ఎస్ �
ప్రతీ పది గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ టీ.భానుప్రసాద్ సూచించారు. వాటి నిర్వహణ బ�
CM KCR | పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. వచ్చే నెల 29 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ము�
బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 23 వరకు చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలను అట్టహాసంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఆదివారం హైదరాబాద�
KTR | భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేయాలని, ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిం
‘అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం. జనహితమే మా అభిమతం అన్న మాటమీద’ ఈ ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.