ఎవరికి ఏ కష్టం వ చ్చినా నిరంతరం మీ వెంటే ఉంటానని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి భరోసా కల్పించారు. కార్యకర్తలే తమ పార్టీకి పట్టుగొమ్మలని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథా నాయకులని, వారి కృషి ఫలితమే నేతలకు పదవులని రాష్ట్ర విద్య, సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో వస్తుండడంతో సమ్మేళనాల ప్రాంగ�
దేశం మొత్తం నేడు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభి�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం జైనథ్ మండలం నిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాని�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కమాలానగర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రా�
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలో గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�
జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. గ్రామాలు, వార్డులు, డివిజన్ల పరిధిలోని పార్టీ శ్రేణులను ఒక వేదికపైకి ఆహ్వానించి.. నాయకత్వం ఆత�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మాడల్గా చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న సంక్ష�
కాంగ్రెస్ సత్తెనాశ్.. బీజేపీ బట్టేబాజ్, దోకేబాజి పార్టీలు అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అలియాబాద్లో శనివారం ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్�
ఉమ్మడి పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నాడు కరెంట్ కష్టాలతో సతమతమైన చో ట.. స్వరాష్ట్రంలో వెలుగులు ప్రసరిస్తున్నాయన్నా రు. �