కార్యకర్తలకు అండగా ఉండి, తాను బతికున్నంత కాలం సేవ చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మొదట గ్రామ చౌరస్తా వద్ద ఉన�
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలతో కరువు నేలను సిరుల భూమిగా మార్చారని, తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నా�
ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమాల పితామహుడు అని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ ర�
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్�
ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఒక అన్నగా ఆపదలో ఉన్నవారి కన్నీటి బొట్టును తూడుస్తానని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసానిచ్చారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం, బలగ�
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ సుభిక్షంగా మారిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మే�
బెల్లంపల్లిలో బీఆర్ఎస్ సైన్యాన్ని చూసి ప్రత్యర్థి పార్టీల్లో వణుకుపుడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బెల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఎందుకు ఇస్తలేరో బీజేపీ నాయకులను ప్రశ్�
మాయ మాటలు చెపుతూ ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీని తరిమికొట్టాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కా
రాష్ట్రంలో అభివృద్ధిని చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద మంగళవారం బీఆర్ఎస్
రానున్న ఎన్నిక ల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు రెట్టింపు మెజార్టీ ఖాయమని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ధీ మా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద
అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం దేశంలో మార్మోగుతోందని, త్వరలో దేశంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కిసాన్ సర్కార్ను ఏర్పాటు చేయడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సిద్దిపేట జిల్లా ఇన్చ�
తెలంగాణ మోడల్ కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చా�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్లో కాదు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సభ పెట్టాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ చేశారు.