అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి.
ఇప్పటికే రూ.200 కోట్ల వ్యయంతో కుత్బుల్లాపూర్లో చేస్తున్న ఎస్ఎన్డీపీ పనులకు మరో రూ.10 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కేపీ మంత్రి కేటీఆర్కి కృ�
శాసనసభ ముందుకు ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు రానున్నది. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు వాసులు వలసలు పోయారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రాజెక్టులు తమ హయాంలోనే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను త�
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
వడ్డించే వాళ్లు మనవాళ్లయితే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని చెప్పారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో సబ్సిడీమీద రోయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు నీటిపారుదల, సాధారణ పరిపాలన పద్దులపై చర్చించ
ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు కూడా అధికంగా నిధులు ఇచ్చే విధానం బీఆర్ఎస్ సర్కారుది అని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.
23 జిల్లాల్లో కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో కేసుల సంఖ్య తగ్గడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందుతుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
తమను ఎస్టీలుగా గుర్తించాలని 11 కులాలు దశాబ్దాల తరబడి పోరుతున్నా సమైక్య పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వారి పోరాటానికి సీఎం కేసీఆర్ ముగింపు పలికారు.