Maharashtra MLA | ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కుక్క మాంసం తినే అలవాటు ఉందని మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే (Maharashtra MLA) బచ్చు కడు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల జనాభాను నియంత్రించేందుకు వాటిని అస్సాంకు పంప�
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క
జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులను విభజించేందుకు పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రైతులు వినియోగించే విత్తనాలను ప్రభుత్వమే విక్రయించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) శాతం 7.70 శాతం పెర
జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
టీఎస్ బీపాస్ దేశంలోనే ఎక్కడా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తమిళనాడు సీంఎ లాంటివారే మెచ్చుకున్నారని చెప్పారు. 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి.
ఇప్పటికే రూ.200 కోట్ల వ్యయంతో కుత్బుల్లాపూర్లో చేస్తున్న ఎస్ఎన్డీపీ పనులకు మరో రూ.10 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కేపీ మంత్రి కేటీఆర్కి కృ�
శాసనసభ ముందుకు ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు రానున్నది. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.