CM KCR : తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా , స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar).. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అన్నారు. ప్�
Governor Tamilisai | దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో తొలిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లును రాష్ట్ర గవర్నర్ అడ్డుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం �
రాష్ట్రంలో కాంగ్రెస్కు, ఆ పార్టీ నేతలకు ఒక విధానమంటూ లేదని, కేవలం పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదని మరోసారి తేటతెల్లమైంది. కాంగ్రెస్ విధాన రాహిత్యం అసెంబ్లీ వేదికగా బయల్పడింది.
రాష్ట్ర క్రీడా, పర్యాటక, యువజన సర్వీసులపై మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, సీఎం కప్ క్రికెట్ టోర్నీ నిర్వహణ, స్టేడియాల నిర�
రెండో వేతన సవరణ (పీఆర్సీ) కమిషన్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేపట్టాలని టీఎన్జీవో, టీజీవో తదితర సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు గు�
ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సాధ్యంకాని వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నది. గతంలో ఏ వర్గాలపై అయితే రాజకీయ ఆధిపత్యం చెలాయించిందో, ఏ వర్గాల రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడిందో, ఆ వర్గాలకు న్యాయం చేస్తామని �
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరు వరకు జరుగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు.. ఇలా అన్నింటికీ వర్తించే విధంగా ఉమ్మడి ఓటరు జాబితాను రూపొందించాలన్న అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించిం�
TS Assembly | గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల్లో రెండింటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి మండలి సోమవారం ఆమోదించింది.
తెలంగాణలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ మరోసారి ఆమోదం తెలిపింది. వాస్తవానికి నిరుడు సెప్టెంబర్ 13నే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభు త్వం.. ఉభయ సభల ఆమోదం తర్వా త గవర్�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్�
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది.