అసెంబ్లీలో (Assembly) 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆదివారం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంపై సంస్థ ఉద్యోగులు రాత్రి సంబురాలు జరుపుకున్నారు. కరీంనగర్ డిపో-1, 2 ఎదుట బ్యాండ్మేళ
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో (Assembly) ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది.
బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MAL Raja Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో (Assembly) తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్ చెప్పారు.
CM KCR : తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా , స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar).. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అన్నారు. ప్�
Governor Tamilisai | దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో తొలిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లును రాష్ట్ర గవర్నర్ అడ్డుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం �
రాష్ట్రంలో కాంగ్రెస్కు, ఆ పార్టీ నేతలకు ఒక విధానమంటూ లేదని, కేవలం పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదని మరోసారి తేటతెల్లమైంది. కాంగ్రెస్ విధాన రాహిత్యం అసెంబ్లీ వేదికగా బయల్పడింది.
రాష్ట్ర క్రీడా, పర్యాటక, యువజన సర్వీసులపై మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, సీఎం కప్ క్రికెట్ టోర్నీ నిర్వహణ, స్టేడియాల నిర�
రెండో వేతన సవరణ (పీఆర్సీ) కమిషన్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేపట్టాలని టీఎన్జీవో, టీజీవో తదితర సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు గు�
ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సాధ్యంకాని వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నది. గతంలో ఏ వర్గాలపై అయితే రాజకీయ ఆధిపత్యం చెలాయించిందో, ఏ వర్గాల రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడిందో, ఆ వర్గాలకు న్యాయం చేస్తామని �
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరు వరకు జరుగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు.. ఇలా అన్నింటికీ వర్తించే విధంగా ఉమ్మడి ఓటరు జాబితాను రూపొందించాలన్న అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించిం�