Madhya Pradesh | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. ఆ స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి లాగా తమకు పార్టీ మారిన చరిత్ర లేదని, పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర మాది
Anil Kumar kurmachalam | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై(Governor Tamilisai) చేసిన ప్రసంగం చాలా బాధాకరమని ఎఫ్దీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kumar) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను పరాయి పాలన నుంచి, వి�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలుకు నిబంధనలనే కొర్రీలు పెడుతున్నదని బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు వారితో నిత్యం యుద్ధం చేస్తామని �
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో.. ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రేపు శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవ�
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కరెంట్ ఇవ్వడం చేతకాక విద్యుత్తు శాఖలో అప్పులు పేరుకుపోయాయంటూ సాకులు చెప్పి తప్పించుకుంటున్నదని మాజీ విద్యు త్తు శాఖ మంత్రి, సూర్యాప�
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు మొదటి సెషన్ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.