Prashanth Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలవని జగ్గారెడ్డి.. మా ఎమ్మెల్యేలనే తీసుకెళ్తారా? అని ప్రశ్�
TS Assembly రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీ�
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదాను ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆదివారం ఆమోదించింది. దీంతో ఈ బిల్లును సోమవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది.
Jharkhand Floor Test | జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరుగనున్నది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41. అయితే జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది.
Mahatma Jyothi Rao Phule | అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyohi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనుంది.
AP assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ఉద్యమం నిర్వహిస్తామని, మహాధర్నా చేపడతామని వె�
అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం గొప్ప ఆదర్శమన్న�
పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అప్పులే మిగిలాయని చూపించి.. ఆ పార్టీని బోనులో నిలబెట్టాలనుకున్న కాం గ్రెస్ ప్రభుత్వం ‘కబడ్డీలో కాలు ఇచ్చి దొరికిపోయినట్టు’గా ఉన్నదని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు.