బడ్జెట్ డొల్లతనాన్ని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే, దానిని జీర్ణించుకోలేక అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ�
BRS Walkout | రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ తరఫున చర్చను ప్రారంభించిన కడియం శ్రీహరి.. ఎన్నికల సందర్భంగా కాం
Assembly | కడియం బడ్జెట్పై చర్చను కొనసాగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇందిరమ్మ పాలన గురించి చెబుతుంటుందని, ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీని ఎవరూ మర్చిపోరని అన్నారు. ఎమర్జెన్సీ కాలానికి మంచిన నిర్బంధాలు, అరాచక
Assembly | ఇవాళ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగనుంది. చర్చ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరా
నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పీకర్ ప్రసాద్కుమార్ను క్షమాపణలు కో రారు. కృష్ణా నీటి వినియోగంపై అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఉత్తమ్ తరుచూ సభ్యులను ఉద్దేశిం�
నిండు సభలో కాంగ్రెస్ పార్టీ ఓ మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించడం అత్యంత దారుణమైన విషయమ ని, దీనిపై వెంటనే సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోష ల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి డిమా�
Harish Rao | అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలని ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం సంతోషమని.. తాము స్వాగతిస్తున్న�
కరెంటు ఎప్పుడు పోతుందో (Power Cut) తెలియని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది. రెండు గంటలు విద్యుత్ కోతలు విధిస్తామని ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత తొమ్మిదిన్నరేండ్లలో ఎన్నడూ లేని�
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ విషయమే లేదు.. నిరుద్యోగ యువతకు నెలనెలా నిరుద్యోగ భృతి ప్రస్తావనే రాలేదు.. బీఆర్ఎస్ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిలో కొంతైనా కాంగ్రెస్కు లేదని నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుప�
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతన్నలకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అ
ప్రతి మండలంలో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (Telangana Public Schools) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు.