లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ మిగిలిన పార్టీల కంటే ముందు�
రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. అట్టడుగువర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులకు ఓటు హక్కు కల్పి�
Janasena Candidate | ఏపీలో జరుగనున్న అసెంబ్లీ(Assembly), లోక్సభ(Loksabha) ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యే కొలది ఆయా ప్రధాన పార్టీలు పెండింగ్లో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు.
TDP | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ(TDP) మూడో జాబితాను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం 11 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
YCP candidates | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ తరఫున వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో
మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని విశ్రాంత ఇంజినీర్లు అంగీకరించలేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని రిటైర్డ్ ఇంజినీర్లు పేర్కొన్నారు.
Harish Rao | అసెంబ్లీలో ఇరిగేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం సత్యదూ�
Assembly | అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తీర్మానంపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కులగణన పకడ్బంధీగా నిర్వహించాలని
ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కరె న్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ విజ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సెటైర్లు వేశారు. మేడిగడ్డ పిక్నిక్ బాగుందా? మంచి టిఫిన్లు, భోజనం పెట్టారా? అని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశి�
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు అతి తక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని, �
బుధవారం ఉదయం 10 గంటల 5 నిముషాలకు శాసనసభ ప్రారంభమైంది. సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు లేచి.. కోరం లేదని, సభను ఎలా నడుపుతారని స్పీకర్ను ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులతో కలిస�