YCP candidates | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ తరఫున వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో
మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని విశ్రాంత ఇంజినీర్లు అంగీకరించలేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని రిటైర్డ్ ఇంజినీర్లు పేర్కొన్నారు.
Harish Rao | అసెంబ్లీలో ఇరిగేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం సత్యదూ�
Assembly | అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తీర్మానంపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కులగణన పకడ్బంధీగా నిర్వహించాలని
ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కరె న్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ విజ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సెటైర్లు వేశారు. మేడిగడ్డ పిక్నిక్ బాగుందా? మంచి టిఫిన్లు, భోజనం పెట్టారా? అని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశి�
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు అతి తక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని, �
బుధవారం ఉదయం 10 గంటల 5 నిముషాలకు శాసనసభ ప్రారంభమైంది. సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు లేచి.. కోరం లేదని, సభను ఎలా నడుపుతారని స్పీకర్ను ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులతో కలిస�
బడ్జెట్ డొల్లతనాన్ని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే, దానిని జీర్ణించుకోలేక అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ�
BRS Walkout | రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ తరఫున చర్చను ప్రారంభించిన కడియం శ్రీహరి.. ఎన్నికల సందర్భంగా కాం
Assembly | కడియం బడ్జెట్పై చర్చను కొనసాగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇందిరమ్మ పాలన గురించి చెబుతుంటుందని, ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీని ఎవరూ మర్చిపోరని అన్నారు. ఎమర్జెన్సీ కాలానికి మంచిన నిర్బంధాలు, అరాచక
Assembly | ఇవాళ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగనుంది. చర్చ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరా
నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పీకర్ ప్రసాద్కుమార్ను క్షమాపణలు కో రారు. కృష్ణా నీటి వినియోగంపై అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఉత్తమ్ తరుచూ సభ్యులను ఉద్దేశిం�