కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలుకు నిబంధనలనే కొర్రీలు పెడుతున్నదని బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు వారితో నిత్యం యుద్ధం చేస్తామని �
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో.. ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రేపు శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవ�
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కరెంట్ ఇవ్వడం చేతకాక విద్యుత్తు శాఖలో అప్పులు పేరుకుపోయాయంటూ సాకులు చెప్పి తప్పించుకుంటున్నదని మాజీ విద్యు త్తు శాఖ మంత్రి, సూర్యాప�
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు మొదటి సెషన్ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.
రెవెన్యూశాఖ మంత్రిపొంగులేటి శ్రీనివాస్రెడ్డిని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్�
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. మాస్ మలన్నగా పేరుగాంచిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తనవంతు రాగానే ప్రమాణ స్వీకార వేదికకు వస్తూ అందరికి నమస్కరించా
CM Revanth | ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం శనివారం అసెంబ్లీ వేది
Harish Rao | అధికారం పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతాము అని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని �
గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష (BRSLP) సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి జరుగనుండటంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలలో ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
సెంబ్లీలో అడుగుపెట్టనున్న సీనియర్లలో బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్రెడ్డి (74), బోధన్ నుంచి విజయం సాధించిన పీ సుదర్శన్రెడ్డి (74) అందరికంటే ముం దున్నారు.
జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు కొనసాగుతున్నదని, తుది నివేదిక సమర్పణకు నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితు రాజ్ అవస్థీ పేర్కొన్నారు.
జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయని పబ్లిక్ పాలసీ మేధోసంస్థ ఐడీఎఫ్సీ వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్లో తేలింది.