కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంక టేశ్వరరావుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే వరకు నెల రోజులపాటు దానిని నిలిపివేయాలంటూ వనమా దాఖలు చేసిన
కేబినెట్ నుంచి ఉధ్వాసనకు గురైన మంత్రి రాజేంద్రసింగ్ గుడా (Rajendra Gudha) సీఎం అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలపై నేరాల్లో (Crimes against women) దేశంలోనే రాజస్థాన్ (Rajasthan) మొదటి స్థానంలో ఉందన�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై ఈ నెల 24న ఎస్సీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు అసెం బ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు తెలిప
Mla Goverdhan | అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పెద్ద ఎత్తున పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)దేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Mla Goverdhan) అన్నారు.
వచ్చే ఏడాది చివరినాటికి దేశీయంగా తయారైన ఈ-చిప్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాదికాలంలో దేశీయంగా నాలుగు నుంచి ఐదు సెమికం
వచ్చే నెల 2 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ నిర్వహణపై ఆమె బుధవారం ఉన్నతస్థాయి స�
జాతీయ స్థాయిలో బీసీలకు ప్రయోజనాలు కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, హామీల అమలుకు బీసీలు మరో జాతీయ సమరానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రా�
ఎస్సీ సంక్షేమ శాఖపై శాసనసభా కమిటీ హాల్లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ సమీక్ష నిర్వహించనున్నది. ఇందులో శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నదని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యుల�
రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో ఘన విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ‘ప్రజలు ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలని కాకుండా కచ్చితంగా మనల్నే ఎన్నుకోవాలి (ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్... బట�
మహనీయుడి జన్మదినం రోజున కూడా రాజకీయాలు తగదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy) సూచించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ (Telangana) ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర �
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
Meghalaya గవర్నర్ ఫాగు చౌహాన్ హిందీలో ప్రసగించడంపై వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ (వీపీపీ) ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కాన్రాడ్ సంగ్మాతో వీపీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అర్డెంట్ మిల్లర్ బసాయావ్మోయిట�
మహారాష్ట్ర రైతుల మొక్కవోని దీక్షకు షిండే సర్కార్ తలవంచక తప్పలేదు. పది వేల మంది రైతులు.. రెండువందల కిలోమీటర్ల పాదయాత్ర.. అరికాళ్లు బొబ్బలెక్కినా, పుండ్లుపడి బాధించినా, ఉద్యమం