తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు .
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇ�
వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏండ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపించారని తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 10.2 శాతం నిధులు కేటాయించామని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. విద్యారంగానికి నిధులు తక్కువ కేటాయించారనటం సరికాదని అన్నారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్పై చర్చకు మంత్రి సమా�
మహిళా సంక్షేమంలో దేశానికి తెలంగాణ రోల్మాడల్గా నిలిచిందని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళల గోస, కష్టాలను తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఆడ పిల్ల పుట్�
ఉత్తర తెలంగాణ జిల్లాల జీవనాడి.. సిరుల తల్లి సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకంగా చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై పోరుకు సిద్ధమని అ సెంబ్లీ సాక్షిగా మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వధువు కుటుంబానికి వారి వివాహం జరుగుతున్న రోజే చెక్కు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమ�
దేశంలో ఎక్కడాలేని విధంగా నిరుపేద ఆడబిడ్డల పెండ్లిండ్లకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. లక్షా1116 ఆర్థిక సహాయం అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్
రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24కు చెందిన వార్షిక బడ్జెట్ను ఈ నెల 10న అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో బడ్జెట్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది
బియ్యం సేకరణలో భాగంగా ఎఫ్సీఐ తెలంగాణకు రూ.377 కోట్లు బాకీ పడిందని, ఇప్పటికీ ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. చర్చలో పాల్గొన్న పలు పార్టీల సభ్యులు రాష్ట్ర బడ్జెట్ అద్భు�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 44 లక్షల 12వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.