బియ్యం సేకరణలో భాగంగా ఎఫ్సీఐ తెలంగాణకు రూ.377 కోట్లు బాకీ పడిందని, ఇప్పటికీ ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. చర్చలో పాల్గొన్న పలు పార్టీల సభ్యులు రాష్ట్ర బడ్జెట్ అద్భు�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 44 లక్షల 12వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్ ను పేల్చాలన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్బరమైన పరిస్థితుల్లో ఉండేదని చెప్పారు.
కేంద్రం రాష్ట్రాల వాటా హక్కు నిధులు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం ఏటా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ గ్రామం, పట్టణానికి ఏ మేరకు నిధులు వస్తాయ ని చర్చించుకొంటున్నారు.
సమైక్యరాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అనుభవించిన కడగండ్లు తలుచుకుంటే నేటికి కంటి నుండి కన్నీరు కాదు, నెత్తురు కారుతుంది. తెలంగాణలో గోదావరి, కృష్ణా జీవనదు లు పారుతున్నా మడి తడవని దుఖంతో తెలంగాణ రైతాంగం తల్లడ�
అభివృద్ధి.. సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది.. అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇస్తూ తనదైన విజన్తో పద్దుకు రూపకల్పన చేసింది.